Monday, March 22, 2010


ఆంధ్ర దేశమందు పీఠికాపురంలో సర్వ మానవాళిని కాపాడాడానికి, సర్వ మత సారాంశం ఒక్కటే అని చాటి చెప్పడానికి సాక్షాత్తూ, అ దత్తాత్రేయుడే శ్రీ పాద శ్రీ వల్లభులుగా జన్మించారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల అబేధాన్ని ప్రదర్శించి సర్వ దేవతా మూర్తుల, శక్తుల ఆరాధన తనకే చెందుతుందని చాటి చెప్పిన అవతార మూర్తి శ్రీ పాద శ్రీ వల్లభులు. ఆయన మహిమలను, అవతార వైభవాన్ని నలుదెశలా చాటి చెప్పడానికి అవతరించినదే శ్రీ దత్త విశ్వ రూప సమితి. రండి.. అందరూ శ్రీ పాద శ్రీ వల్లభుల సేవలో తరిద్దాం..

1 comment: